సచివాలయం భవనాల కూల్చివేత ప్రారంభంతెల్లవారుజాము నుంచి కొనసాగుతున్న సచివాలయం భవనాల కూల్చివేత.భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య సచివాలయం భవనాల కూల్చివేత.సచివాలయం వైపు వెళ్లే మార్గాలన్ని మూసివేసిన పోలీసులు.వాహనాలతో సహా ఎవరినీ అనుమతించని అధికారులు.

 

భారీ బందోబస్తు నడుమ ఈ కూల్చివేత  ప్రక్రియ కొనసాగుతోంది. విపక్ష పార్టీలు సచివాలయం కూల్చి వేయకుండా కరోనా రోగులకు చికిత్స అందజేయడానికి ఉపయోగించమని ధర్నాలు చేసింది. కానీ చాలా కాలం నుంచి అనుకున్న విధంగానే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం కూల్చివేత దిశగా అడుగులు వేస్తూ నేటికీ దానిని అమలు చేసింది. సచివాలయం వైపు వెళ్ళే మార్గాలు అధిక భద్రత బలగాల కనుసన్నల్లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: