తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ ఎంత అల్లకల్లోలం సృష్టిస్తుంది ప్రత్యేకంగా చెప్పాల్సింది. ఇక రోజురోజుకు కరోనా  వైరస్ కేసులు  పెరిగిపోతున్న నేపథ్యంలో చెన్నై జాతీయ వృద్ధాప్య పరిశోధన సంస్థను కరోనా ఆస్పత్రి గా మార్చారు . 

 

 జాతీయ వృద్ధాప్య పరిశోధన సంస్థలో  750 పథకాలు ఉన్నట్లు ఈ సంస్థ ఇన్చార్జి డైరెక్టర్ తెలిపారు. అంతేకాకుండా 300 ఆక్సిజన్ కలిగి ఉన్నాయని... వెంటిలేటర్ల ఉన్న బెడ్స్  200 లతోపాటు 250 సాధారణ బెడ్స్ కూడా  ఉన్నట్లు ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: