లైట్ హౌస్ లకి పర్యాటక శోభా రానుంది . మొత్తం దేశంలోని 194 లైట్ హౌస్ లను పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు కేంద్ర నౌకాయాన సహాయమంత్రి మాండవ్య ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. లైట్ హౌస్ లో పర్యాటక కేంద్రాలుగా మారితే వాటి చరిత్ర అందరికీ తెలుస్తుందని... దేశంలో టూరిజం డెవలప్మెంట్ కి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
దీనిపై సమగ్ర ప్రతిపాదనను మంత్రుల ముందుంచారు ఆయన. ఇక దీనిపై అటు మంత్రి వర్గం కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక లైట్ హౌస్ లో దగ్గర పర్యాటకుల కోసం ఎన్నో సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది .