జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ పై విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులను  ఆశ్రయించడంతో రంగంలోకి దిగారు విద్యాశాఖ అధికారులు. 

 

 పబ్లిక్ స్కూల్లో తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల ఫీజు వసూళ్లకు సంబంధించిన అన్ని పత్రాలను తనిఖీ చేస్తున్నారు ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: