ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ ఏ రేంజిలో విజృంభిస్తుందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక మొన్నటికి మొన్న కేరళ రాష్ట్రంలో కరోనా  కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుంది. 

 

 కరోనా కేసుల సంఖ్య తిరువనంతపురంలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో లాక్ డౌన్ స్ట్రీట్ గా అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలందరినీ క్రమబద్ధీకరించేందుకు ఆ ప్రాంతంలో కమాండోలను  రంగంలోకి దించింది కేరళ సర్కార్ .

మరింత సమాచారం తెలుసుకోండి: