సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబీఎస్ఈ పరిక్షలకు సంబంధించి ఇప్పుడు ఒక వార్త దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. క్లాస్ 12 మరియు క్లాస్ 10 బోర్డు ఫలితాల 2020 ప్రకటనకు సంబంధించి ఒక వార్త బాగా వైరల్ అయింది. ఈ నెల 11 న పరిక్షల ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది అనే వార్తలు వచ్చాయి. జాతీయ మీడియా కూడా దానికి సంబంధించి కథనం రాసింది. 

 

దీనిపై వెంటనే బోర్డ్ క్లారిటీ  ఇచ్చింది. అది తాము ప్రకటించలేదు అని స్పష్టం చేసింది. దీనిపై జాతీయ మీడియా కూడా వివరణ ఇచ్చింది. ఇక సీబీఎస్ఈ కూడా స్పందించింది. ఒక నకిలీ సందేశం ప్రచారంలో ఉందని... ఫలితాల తేదీలను బోర్డు ఇంకా ప్రకటించలేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ)  పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: