ఆంధ్రప్రదేశ్ మంత్రి krishna DAS' target='_blank' title='ధర్మాన కృష్ణ దాస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ధర్మాన కృష్ణ దాస్ కుమారుడు కరోనా బారిన పడ్డారు. కరోనా  జిల్లాలో ప్రవేశించిన తర్వాత ఆయన కుమారుడు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళారు. ప్రజల సమస్యలను ఆయన నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆముదాలవలసలో బుధవారం జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొనగా ఆయన కుమారుడు కూడా వచ్చారు. 

 

ఈ కార్యక్రమానికి స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా వచ్చారు. ఇక మంత్రి ధర్మాన తో పాటుగా తమ్మినేని కూడా హోం క్వారంటైన్ కు వెళ్ళారు. ఇక కార్యకర్తలు కూడా ఎవరూ తమ వద్దకు రావొద్దు అని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ కుటుంబ సభ్యులు కూడా క్వారంటైన్ లోనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: