ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ని ఢిల్లీలోని అధికారిక నివాసం ఖాళీ చెయ్యాలి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఆమె కేంద్ర   ప్రభుత్వ ఆదేశాలతో అధికారిక నివాసం ఖాళీ చేసారు. కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ...

 

 వ్యక్తిగత సామాన్లను తరలిస్తున్నారు. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ...  వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలిస్తున్నారు. ఇక కేంద్రం నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇది కచ్చితంగా కక్ష సాధింపు చర్య అంటూ విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: