దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయ౦లో కాస్త గుడ్ న్యూస్ ఏంటీ అంటే రికవరీ రేటు వేగంగా పెరగడం. రోజు రోజుకి రికవరీ రేటు దేశ వ్యాప్తంగా పెరుగుతుంది. ఈశాన్య రాష్ట్రాలు సహా రాజస్థాన్ మహారాష్ట్ర ఢిల్లీ లో రికవరీ రేటు వేగంగా పెరుగుతూ వస్తుంది. తాజాగా రికవరీ రేటు ని కేంద్రం ప్రకటించింది. 

 

మొత్తం  కరోనా నుంచి కోలుకున్న కేసులు ఈ రోజు 5 లక్షలను దాటాయని కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు 5,15,385 మంది కరోనా నుంచి బయటపడ్డారు అని కేంద్రం పేర్కొంది. కోలుకున్న కేసులు క్రియాశీల కేసుల కంటే 2,31,978 ఎక్కువగా ఉన్నాయఐ... రికవరీ రేటు 62.78% కి పెరిగింది అని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: