ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అంతరాష్ట్ర బస్ సర్వీసులకు బ్రేక్ పడే అవకాశాలు  ఉన్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రెండు రాష్ట్రాల మధ్య ఇటీవల అంతరాష్ట్ర బస్ రవాణా మొదలయింది. అయితే అనూహ్యంగా కర్ణాటకలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి అక్కడ లాక్ డౌన్ ని ప్రకటించింది ప్రభుత్వం. 

 

బెంగళూరు సహా అర్బన్ లో కూడా లాక్ డౌన్ ప్రకటించడం తో ఏపీ నుంచి వెళ్ళే బస్సులకు బ్రేక్ పడే అవకాశం ఉందని అంటున్నారు. అక్కడ లాక్ డౌన్ కారణంగా రాబోయే పది రోజుల పాటు లాక్ డౌన్ ఉండటంతో ఇప్పుడు బస్సులను నిలిపివేయాలి అని అధికారులు నిర్ణయించారు. రేపు దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: