కాన్పుర్​లో​ 8 మంది పోలీసులు హత్య ఘటన, కరుడుగట్టిన వికాస్​ దుబే ఎన్​కౌంటర్​పై విచారణ చేసేందుకు ప్రత్యేక కమిషన్​ ఏర్పాటు చేసింది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. ఇందుకోసం అలహాబాద్​ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శక్తికాంత్​ అగర్వాల్​​ను నియమించారు ఆ రాష్ట్ర గవర్నర్​ ఆనందీబెన్ పటేల్. నివేదికి సమర్పణకు రెండు నెలలు గడువు ఇచ్చారు.

 

జులై 2 నుంచి 10 వరకు జరిగిన అన్ని ఎన్​కౌంటర్లపై ఈ కమిషన్​ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుందని ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: