ఆంధ్రప్రదేశ్ లో నాడు నేడు కార్యక్రమం ఏ రేంజ్ లో అమలు జరుగుతుందో అందరికి తెలిసిందే. నాడు నేడు కార్యక్రమం పై సిఎం జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. వైద్య విద్య సంక్షేమ కార్యక్రమాల్లో ఈ  కార్యక్రమం చాలా విజయవంతంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. తాజాగా వైద్య రంగంలో నాడు నేడు పై విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. 

 

ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలకు పెద్ద ప్రోత్సాహం. 16 వైద్య కళాశాలలు 1 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 1 క్యాన్సర్ ఆసుపత్రి, 1 మానసిక ఆరోగ్య ఆసుపత్రి, ఇప్పటికే ఉన్న ఆసుపత్రులలో వైద్య ఇన్ఫ్రా అభివృద్ధి, 11,197 గ్రామ క్లినిక్లు, విజన్ ప్లస్ యాక్షన్ వైఎస్ జగన్ అంటూ ఆయన ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: