కర్ణాటక లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కరోనా కట్టడి కోసం అక్కడ లాక్ డౌన్ ని అమలు చేస్తున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. కరోనా కట్టడికి అక్కడ చాలా జాగ్రత్తగానే  ఉంటున్నారు. ఇదిలా ఉంటే... కర్ణాటక మంత్రులను సిఎంను కరోనా భయం వెంటాడుతుంది. తాజాగా ఒక మంత్రి అక్కడ కరోనా బారిన పడ్డారు. 

 

కర్ణాటక మంత్రి సిటి రవి  కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే తన  సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి తనకు కరోనా వచ్చింది అని కాని తన భార్యతో పాటుగా తన సిబ్బంది ఎవరికి కరోనా  రాలేదు అని ఆయన పోస్ట్ చేసారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: