సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఈ) 12 వ తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 88.78% గా ఉందని బోర్డ్ ప్రకటించింది. ఈ సంవత్సరం సిబిఎస్‌ఈ 12 వ తరగతి మెరిట్ జాబితాను ప్రకటించడం లేదు అని సిబిఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) అధికారి ఒకరు జాతీయ మీడియాకు వివరించారు. 

 

కాగా ఇటీవల పరిక్షా ఫలితాల విషయంలో కాస్త గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. పరిక్షా ఫలితాలను ప్రకటించే విషయంలో తప్పుడు ప్రచారం జరిగింది అని బోర్డ్ పేర్కొంది. వాస్తవానికి ఈ నెల 11 వస్తాయి ఫలితాలు అని ప్రచారం జరిగినా కాదు అని బోర్డ్ తన ప్రకటనలో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: