రాయలసీమ జిల్లాల్లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా కరోనా కేసులు చాలా తీవ్రంగా ఉన్నాయి. కరోనా వైరస్ ని అక్కడ కట్టడి చేయడానికి సమర్ధవంతంగా వ్యవహరిస్తున్నా సరే కేసులు మాత్రం అసలు ఆగడం లేదు. కరోనా కేసులు ప్రతీ రోజు కూడా భారీగా పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు. 

 

అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల్లో ప్రతీ రోజు వందల కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జిల్లాలు రాయలసీమ జిల్లాలే అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కోయంబేడు లింకుల తర్వాత చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతూ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: