విశాఖ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాద దుర్ఘటనకు సంబంధించి ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  ఫార్మసిటిలో  ప్రస్తుతం నైట్ షిఫ్ట్ లో 65 మంది ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫార్మాసిటీలో లో మొత్తం 85 కంపెనీలు ఉన్నాయి.

మంటలు వ్యాప్తి చెందితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా మంటలు అదుపులోకి రానేలేదని తెలుస్తుంది. లోపల నుంచి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని అక్కడి స్థానికులు చెప్తున్నట్టు తెలుస్తుంది. పోలీస్ ఉన్నతాధికారులు సంఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మొత్తం 12 ఫైర్ ఇంజన్ల్ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయని, అయినా ఎ మాత్రం అదుపులోకి రావడం లేదని సమాచారం.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: