విశాఖ ఫార్మా సిటీలో జరిగిన అగ్ని ప్రమాదం కు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ ప్రమాదంలో షిఫ్ట్ లో ఉన్న ఉద్యోగులు ఎవరు అయినా కనపడకుండా  పోయారా అనే దాని మీద ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదం సమయంలో శ్రీనివాస్ అనే అనకాపల్లి కి చెందిన ఒక వ్యక్తి ఫార్మా కంపెనీలో ఉన్నారు అని... 

 

ఆ తర్వాత ఆయన కనపడటం లేదు అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ ఘటనలో ఎవరు అయినా సరే తీవ్రంగా గాయపడి లోపల ఉన్నారా అనే దాని మీద కూడా ఇప్పుడు జాగ్రత్తగా శోధన చేస్తున్నారు. ఎంత మంది ఉన్నారు అనే దాని మీద ఇప్పుడు అసలు స్పష్టత అనేది రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: