రాజస్థాన్ లో ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. సిఎం అశోక్ గెహ్లాట్ క్యాంపు కి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు కనపడకుండా పోయారు. వారు ఎక్కడ ఉన్నారు అనేది ఇప్పుడు అర్ధం కావడం లేదు. వారికి ఫోన్ చేయడానికి సిఎం ప్రయత్నాలు చేసినా సరే ఫలితం మాత్రం ఉండటం లేదు. 

 

అయితే సచిన్ కోసం కాంగ్రెస్ చివరి ప్రయత్నాలు చేస్తు అతన్ని పార్టీలోకి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్ అగ్ర నేతలు అందరూ కూడా ఆయనతో మాట్లాడినా సరే ఆయన మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఆయనతో ఇప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంక అలాగే కేసీ వేణుగోపాల్ వంటి వారు మాట్లాడినా సరే ఆయన నుంచి సానుకూల స్పందన మాత్రం రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: