రాజస్థాన్ లో రాజకీయం గంట గంటకు మారుతుంది. అశోక్ గెహ్లాట్ ని అసలు సిఎం గా వద్దు అనే నినాదం తీసుకొచ్చారు సచిన్ పైలెట్. ఎవరు ఉన్నా పర్వాలేదు గాని అతను మాత్రం వద్దు అంటూ కాంగ్రెస్ అధిష్టానం కు ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సరే ఆయన మాత్రం వినడం లేదు. 

 

కాంగ్రెస్ అగ్ర నేతలు ఆయనతో నేడు ఉదయం మాట్లాడగాసిఎం ని తప్పిస్తే కాంగ్రెస్ లో ఉంటా అని చెప్పారట. ఇక అశోక్ గెహ్లాట్ వర్గం కూడా ఇప్పుడు సచిన్ పైలెట్ పై వేటు వెయ్యాలి అని డిమాండ్ చేస్తుంది. దీనితో ఈ రెండు వర్గాలతో ఏ విధంగా రాజీ చేయించాలో అర్ధం కాక అధినేత్రి సోనియా తల  పట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: