ఇటీవలే వైసీపీ నుంచి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రమాణ స్వీకరం చేశారు. స‌త్తెన‌ప‌ల్లి  ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఈ కార్యక్రమానికి హాజరు అవ్వగా.. డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రమాణ స్వీకరం చేశారు. గతంలో టిడిపి ఎమ్మెల్సీ గా కొనసాగిన డొక్కా మాణిక్య వరప్రసాద్.... ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. 

 

 టిడిపి కీ  రాజీనామా చేసే సమయంలో రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటూ చెప్పిన డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆ తర్వాత వైసీపీ పార్టీలో చేరి మరోసారి ఎమ్మెల్సీ గా మారారు.

మరింత సమాచారం తెలుసుకోండి: