ఇప్పుడు డబుల్ రైడింగ్ విషయంలో కొత్త ఆంక్షలు వచ్చే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా కేసుల సంఖ్య తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపధ్యంలో ఇద్దరు కలిసి ఉండే ఏ ప్రయాణం కూడా పట్టణ ప్రాంతాల్లో అనుమతించవద్దు అని కేంద్ర సర్కార్ భావిస్తుంది. 

 

కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ ఆదేశాలు ఇవ్వాలి అని భావిస్తుంది. అదే విధంగా బిజెపి పాలిత రాష్ట్రాలకు కూడా ఈ ఆదేశాలు ఇచ్చే ఆలోచన చేస్తుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అని సమాచారం. కేసులు ఉన్నన్ని రోజులు కూడా ఇదే విధంగా వ్యవహరించాలి అని ఇద్దరు ప్రయాణిస్తే కచ్చితంగా కారణం ఉండాలి అని కేంద్రం చెప్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: