ఈ నెల 16న మంత్రివర్గ విస్తరణ కోసం గవర్నర్ అనుమతి కోరారు రాజస్థాన్ సిఎం సీఎం అశోక్ గెహ్లాట్. 104 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను గవర్నర్‌కు ఇచ్చిన ఆయన మంత్రి వర్గ విస్తరణకు అనుమతి ఇవ్వాలి అంటూ గవర్నర్ ని కోరారు. సచిన్ పైలెట్ సహా ముగ్గురు మంత్రులపై  కాంగ్రెస్ అధిష్టానం వేటు వేసింది.


కాంగ్రెస్ లో చీలిక కోసం సచిన్ పైలెట్ సహా కొందరు ప్రయత్నాలు చేసారు అని అందుకే వారిని విధుల నుంచి తప్పిస్తున్నామని కాంగ్రెస్ ప్రకటించింది. దీనితో త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ కోసం సిఎం సిద్దమవుతున్నారు. ఇందులో స్వతంత్రులకు కూడా మంత్రి పదవులు లభించే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: