దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత నెల రోజులుగా పెట్రోల్ ధరలపై డీజిల్ ధరలపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది.  తాజాగా మరోసారి డీజిల్ ధర పెరిగింది ఢిల్లీ. ఎన్ని విమర్శలు వస్తున్నా సరే పెట్రోల్ ధరల విషయంలో కేంద్రం వెనక్కు తగ్గడం లేదు.  చరిత్రలో తొలిసారి పెట్రోల్ ధరను డీజిల్ అధిగమించడం కూడా ఒక సంచలనమే. 

 

దేశ రాజధానిలో నేడు పెట్రోల్ ధరలో మార్పు లేదని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పేర్కొంది. రూ .80.43 గా ఉంది. డీజిల్ ధర 0.13 రూపాయలు పెరిగి ఇప్పుడు లీటరుకు రూ .81.18 గా ఉందని పేర్కొంది. రేపు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: