ఈశాన్య రాష్ట్రమైన అసోం లో వరదలు చుక్కలు చూపిస్తున్నాయి. అక్కడి వరదల దెబ్బకు వందల గ్రామాలు ఇప్పుడు నీళ్ళల్లో ఉండిపోయాయి. వేలాది మంది ఇప్పుడు నిరాశ్రయులు అయ్యాయి. ఈ తరుణంలో ఒక ఎమ్మెల్యే గారు తన ప్రజలను కాపాడటానికి ప్రాణాలకు తెగించారు. అసోం ఎమ్మెల్యే మృణాల్‌ సైకియా వరదలో చిక్కుకున్న తన నియోజకవర్గ ప్రజల కోసం వరదల్లో దిగారు. 

 

ఆయన ఒక చిన్నారిని కాపాడుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆయన నియోజకవర్గంలో వరదలు చాలా తీవ్రంగా ఉండటంతో ఆయన ఏ మాత్రం కూడా కార్యాలయానికి పరిమితం కాకుండా ప్రజల కోసం రంగంలోకి దిగారు. ఈ వీడియో ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: