రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం ముగిసినా రాజకీయ విమర్శలు మాత్రం ఆగడం లేదు. రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. కాంగ్రెస్ లో ఉన్న  నేతలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి అక్కడ ఉంది. తాజాగా సచిన్ పైలెట్ ని ఉద్దేశించి ఆ రాష్ట్ర సిఎం అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

మంచి ఇంగ్లీష్ మాట్లాడటం, మంచి ఇంటర్వ్యులు  ఇవ్వడం మరియు అందంగా ఉండటంతో ప్రతీ ఒక్కటి పరిష్కారం కాదని అన్నారు. దేశం కోసం మీ హృదయంలో ఏమి ఉంది, మీ భావజాలం, విధానాలు మరియు నిబద్ధత, ప్రతిదీ పరిగణించబడుతుందని ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ అయ్యాయి. సచిన్ పైలెట్ ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: