భారత్ చైనా సరిహద్దుల్లో చైనా ఆర్మీ మళ్ళీ నిఘా పెంచుతుందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. చైనా ఆర్మీ భారత ఆర్మీ లక్ష్యంగా మళ్ళీ పావులు కదుపుతుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసోం సరిహద్దుల్లో చైనా బలగాలు తచ్చాడుతున్నాయి అని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఇక చైనా ఆర్మీకి చెందిన  కొన్ని హెలికాప్టర్ లు కూడా ఇప్పుడు భారత భూభాగం లో జరిగే వాటిని గమనిస్తున్నాయని తెలుస్తుంది. 

 

డ్రోన్ లు భారత భూభాగం మీద దృష్టి పెట్టాయి అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నిఘా వర్గాలకు చెందిన కొందరు అధికారులు దీనికి సంబంధించి ఫోటో లు కూడా తీసి భారత సైన్యానికి అందించారు అని తెలుస్తుంది. భారత పర్యాటక ప్రాంతాలను చైనా టార్గెట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: