"విజన్ 2021 చెల్లింపు వ్యవస్థ పత్రంలో పేర్కొన్నట్లుగా, రిజర్వ్ బ్యాంక్ డిసెంబర్ 2019 నుండి 24x7 ప్రాతిపదికన NEFT వ్యవస్థను అందుబాటులోకి తెస్తుంది. ఇది దేశంలోని రిటైల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని భావిస్తున్నాము" అని ఆర్బిఐ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. . "నిధుల బదిలీని చౌకగా చేయడానికి బ్యాంకింగ్ రెగ్యులేటర్ గత నెలలో నెఫ్ట్ వంటి ఆన్లైన్ లావాదేవీలపై విధించే లెవీని రద్దు చేసింది.
దీని వల్ల ఈ దశ దేశ రిటైల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తెస్తుంది" అని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆగస్టులో ద్రవ్య విధాన సమీక్ష తర్వాత మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. "బ్యాంకింగ్ పని గంటల తరువాత కూడా NEFT లభ్యతను విస్తరించాల్సిన అవసరం పరిశీలించబడుతుంది.
మేలో విడుదల చేసిన ఆర్బిఐ యొక్క పేమెంట్ సిస్టమ్ విజన్ 2021 ప్రకారం, NEFT కి మరిన్ని ఫీచర్లను వేగవంతమైన సెటిల్మెంట్లు, అస్థిరమైన చెల్లింపులు వంటి వాటిని కూడా జోడించాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా పరిశీలించబడతాయి." అని శక్తికాంత దాస్ తెలిపారు.దీని వల్ల దేశంలో రిటైల్ చెల్లింపుల వ్యవస్థ లో ఇంకెన్ని మార్పులు వస్తాయో చూడాలి.
https://twitter.com/hashtag/ReserveBankofIndia?src=hash&ref_src=twsrc%5Etfw">#ReserveBankofIndia એ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર -(NEFT) સુવિધાને ચોવીસ કલાક ચાલુ કરવાની જાહેરાત કરી
— DD News Gujarati (@DDNewsGujarati) https://twitter.com/DDNewsGujarati/status/1159028321692213248?ref_src=twsrc%5Etfw">August 7, 2019
આ સુવિધા આ વર્ષે ડિસેમ્બરથી શરૂ થશેhttps://twitter.com/hashtag/NEFT24Hours?src=hash&ref_src=twsrc%5Etfw">#NEFT24Hours https://twitter.com/hashtag/RBI?src=hash&ref_src=twsrc%5Etfw">#RBI https://twitter.com/hashtag/NEFT?src=hash&ref_src=twsrc%5Etfw">#NEFT https://t.co/TjprEYFK1a">pic.twitter.com/TjprEYFK1a