దంపతులు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ లో మంగళవారం చోటుచేసుకుంది. బాచుపల్లి పీఎస్ పరిధిలోని నిజాంపేట శ్రీనివాస కాలనీకి చెందిన పి.సురేందర్(42) మరియు అయన భార్య భిందు 32 ఇద్దరూ తమ ఇంట్లో ఉరివేసుకొని చనిపోయారు. లాక్ డౌన్ కారణంగా కొద్దిరోజులనుండి ఫార్మా సుటికల్ కంపెనీ లో పనిచేస్తున్న సురేందర్ ఇంట్లోనే ఉండిపోయాడు. మరి ఇంట్లో కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య ఏవో గొడవలు జరుగుతున్నాయి.

 

మంగళవారం నాడు భార్య భర్తలు ఇద్దరూ తమ రూంలో చనిపోయారు .అయితే వారి ఇద్దరి పిల్లలు ఎంత సేపటికి బెడ్ రూమ్ నుండి ఇంటికి రాకపోయే సరికి పిల్లలిద్దరూ ఏడుస్తూ పెద్దగా ఆరవ సాగారు .ఆ అరుపులు విన్న అపార్ట్మెంట్ లోని జనాలు విని పరుగున అక్కడకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న వారు తలుపులు పగలగొట్టి చూడగా వారిరువురు ఫ్యాన్ కి ఉరివేసుకొని చనిపోయి ఉన్నారు. పిల్లలిద్దరూ తల్లితండ్రులు చనిపోవడంతో అనాధలయ్యారని బంధువులు బాధపడుతున్నారు ....

మరింత సమాచారం తెలుసుకోండి: