ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఉన్న డాక్టర్ ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ లో మోడర్న్ మెడిసిన్, డెంటల్ సెన్సైస్, ఫిజియోథెరపీ, ఆయుష్ మొదలగు  పీహెచ్‌డీ కోర్సు (ఫుల్‌టైమ్/పార్ట్‌టైమ్)లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది..

 Related image

విభాగాలు: మోడర్న్ మెడిసిన్ (ప్రీ-క్లినికల్, పారా-క్లినికల్, క్లినికల్ సబ్జెక్టులు), డెంటల్ సెన్సైస్, ఆయుష్ (ఆయుర్వేద, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి), ఫిజియోథెరపీ, నర్సింగ్, నాచురోపతి, హెల్త్ సెన్సైస్. 
అర్హతలు: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ.

వయసు: 52 ఏళ్లు మించకూడదు. 

దరఖాస్తు రుసుం: రూ.5,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. 


దరఖాస్తు చేరడానికి చివరి తేదీ:  జనవరి 20, 2018.


పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు


వెబ్‌సైట్:   ntruhs.ap.nic.in

 


మరింత సమాచారం తెలుసుకోండి: