ఆంధ్రప్రదేశ్లోని వివిధ పాలిటెక్నిక్ కళాశా లల్లో 2018-19కి గాను డిప్లొమా
కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతూ ఏపీ-పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్
టెస్ట్-2018(ఏపీ పాలీసెట్-2018) ప్రకటన వెలువడింది..
పదవ తరగతి తరువాత అనేకమంది స్టూడెంట్స్ ఎన్నో రంగాలవైపు మళ్ళుతూ ఉంటారు..అయితే అత్యధికంగా ఎక్కువ మంది విద్యార్ధులు మాత్రం పాలిటెక్నిక్ వైపు దృష్టి సారిస్తారు..అయితే ఈ పాలిటెక్నిక్ అర్హత పరీక్షలని త్వరలోనే ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది..
అర్హతలు: పదోతరగతి/తత్సమాన విద్యలో ఉత్తీర్ణులు అర్హులు. తుది పరీక్షలు రాయబోయే విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ
ప్రారంభ తేది: మార్చి 19, 2018 నుంచి..
పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: polycetap.nic.in/Default.aspx