నూతన రాజధాని ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి(తాడేపల్లి)లో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(ఏపీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) 4 స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్(ఎస్వోఈ), 4 కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ) విద్యాలయాల్లో ఎనిమిదో తరగతిలో, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఎస్టీ బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతుంది.
అర్హతలు: ఎనిమిదో తరగతి ప్రవేశాలకు ఏడోతరగతి, ఇంటర్ ప్రవేశాలకు పదోతరగతి ఉత్తీర్ణులు అర్హులు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 18, 2018.
మరిన్నివివరాలు వెబ్సైట్లో
చూడొచ్చు.
వెబ్సైట్: www.aptwgurukulam.ap.gov.in