నూతన రాజధాని ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి(తాడేపల్లి)లో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) 4 స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్(ఎస్‌వోఈ), 4 కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ) విద్యాలయాల్లో ఎనిమిదో తరగతిలో, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఎస్టీ బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతుంది.

Admissions

అర్హతలు:  ఎనిమిదో తరగతి ప్రవేశాలకు ఏడోతరగతి, ఇంటర్ ప్రవేశాలకు పదోతరగతి ఉత్తీర్ణులు అర్హులు. 

దరఖాస్తు విధానం:   ఆన్‌లైన్‌లో
దరఖాస్తుకు చివరి తేది:  ఏప్రిల్ 18, 2018.

మరిన్నివివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్:    www.aptwgurukulam.ap.gov.in

 


మరింత సమాచారం తెలుసుకోండి: