ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ లో భాగంగా జోన్ల వారిగా ఖాళీ ఉన్న 171 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs

పోస్టుల వివరాలు...


జోన్ల వారీ ఖాళీలు: విశాఖపట్నం-54, విజయవాడ-38, కడప-79.

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. 

దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.150; ఎగ్జామినేషన్ ఫీజు రూ.350 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీ అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.150 మాత్రమే

చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించనవసరం లేదు.

దరఖాస్తులు ప్రారంభం: మార్చి 26, 2019.

ఫీజు చెల్లించేందుకు చివరితేదీ: ఏప్రిల్ 24, 2019.

దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 25, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:  www.aptransco.co.in



మరింత సమాచారం తెలుసుకోండి: