ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ లో భాగంగా జోన్ల వారిగా ఖాళీ ఉన్న 171 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...
జోన్ల వారీ ఖాళీలు: విశాఖపట్నం-54, విజయవాడ-38, కడప-79.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.150; ఎగ్జామినేషన్ ఫీజు రూ.350 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్సీ అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.150 మాత్రమే
చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు
చెల్లించనవసరం లేదు.
దరఖాస్తులు ప్రారంభం: మార్చి 26, 2019.
ఫీజు
చెల్లించేందుకు చివరితేదీ: ఏప్రిల్ 24, 2019.
దరఖాస్తుకు
చివరితేదీ: ఏప్రిల్ 25, 2019.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.aptransco.co.in