ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘మిర్చి’. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రభాస్ కెరీయర్ లోనే రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజున మిర్చి చిత్రం కేవలం మన రాష్ర్టంలోనే 6 కోట్ల రూపాయిలపైగా కలెక్షన్స్ తెచ్చుకుని అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది.
మిర్చి మొదటి రోజు కలెక్షన్స్ వివరాలు ప్రాంతాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.
కృష్ణ : రూ. 36,93,849/-
నెల్లూరు : రూ. 3,18,369/-
పశ్చిమ గోదావరి : 53,91,839/-
తూర్పు గోదావరి : 64,27,000/-
నైజాం : 2.48,00,000/-
సీడెడ్ : 1,36,00,000/-
గుంటూరు : 64, 00,000/-
ఉత్తరాంధ్ర : 56,00,000/-
మొత్తం : 6,89,00,000/-
మొదటి రోజున కేవలం మన ఆంధ్ర ప్రదేశ్ లోనే 6 కోట్లకు పైగా వసూళ్ళు రావడం ప్రభాస్ కెరీయర్ లో మొదటిసారని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: