శృతిహ‌స‌న్ న‌టించిన బాలీవుడ్ మూవీలు డి-డే, రామ‌య్య..వ‌స్తావ‌య్యా. ఈ రెండు మూవీలు ఒకే రోజున రిలీజ్ అవుతుండ‌టంతో, త‌న డేట్స్‌ను ప్రమోష‌న్స్‌కు ఇవ్వలేక‌పోతుంది. అందుకే ఈ రోజు నుండి జులై 18 వ‌ర‌కూ ఎటువంటి షూటింగ్స్ చేయ‌కుండా త‌న రెండు మూవీల‌ను ప్రమోట్ చేసుకోవ‌టానికి టైం కేటాస్తుంది.

ఈ విధంగా చేయ‌టం త‌న‌కు ఎంతో ఆనందంగానూ, ఎగ్జైట్‌గాను ఉందంటూ, అభిమానుల‌తో సంతోషాన్ని షేర్ చేసుకుంది. శృతిహాసన్ ఈ రెండు మూవీల్లో పూర్తి డిప్రెంట్ రోల్స్‌ను చేస్తుంది. ఒక దాంట్లో హాటీ అండ్ సెక్సీగా క‌నిపిస్తుంటే, మ‌రో దాంట్లో హోమ్లి గ‌ర్ల్‌లా అంద‌రిని మురిపిస్తుంది. ఈ రెండింటిలో ఏది స‌క్సెస్ అయినా శృతికు భారీ ఆఫ‌ర్లే వ‌రిస్తాయ‌ని బి-టౌన్ టాక్‌.

అందుకే ఈ రెండు మూవీల‌ ప్రమోష‌న్ కోసం తెలుగులో ఎన్టీఆర్ మూవీ రామ‌య్య..వ‌స్తావ‌య్యా షూటింగ్స్ ఆపుకొని మ‌రీ బాలీవుడ్ చెక్కేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: