ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన డాన్సులతో,డైలాగ్స్ తో అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఇటు మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటూ కెరియర్ గ్రాఫ్ ని అభిమానులను పెంచుకుంటూ వెళ్తున్నా యంగ్ హీరో. అలాంటి రామ్ కు గత కొద్దికాలం గా హిట్ లు లేక తెగసతమతమతున్నడు.

అందుకే తనకు నేను శైలజ చిత్రంతో హిట్ ని అందించిన  కిషోర్ తిరుమల తో ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రం చేశాడు.కాని అది బాక్స్ ఫీసు ముందు బొక్క బోర్లా పడింది.తర్వాత వేరే దర్శకులతో హిట్ల కోసం ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది.దానితో చేసేదేమిలేక ఎందరినో ఫ్లాప్ ట్రాక్ నుండి హిట్ ట్రాక్ ఎక్కించిన పూరితో  జత కట్టాడు 

ఈ చిత్ర టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చిత్రలహరి తో ఫ్లాప్ ట్రాక్ లో ఉన్న సాయి ధర్మ తేజ్ కి హిట్ ని అందించిన కిషోర్ తిరుమల తన దగ్గర ఉన్న కథతో రామ్ ని కలిశాడు అని ఆ కథ రామ్ కి బాగా నచ్చింది అని ఇండస్ట్రీలో రూమర్స్ చక్కెర్లు కొడుతున్నాయి.

ఒకవేళ ఇది నిజమైతే రామ్, కిషోర్ తిరుమలకు  ఇది హ్యాట్రిక్ చిత్రం అవుతుంది. మరి ఈ హ్యాట్రిక్ వారిద్దరి కెరీర్ కు ఏమేర ఉపయోగపడుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: