ఉయ్యాలా జంపాల సినిమాతో అందరిని కట్టి పడేసిన తార పునర్నవి.ఆమె చక్కటి చిరునవ్వు,ముద్దుగా ఉండే హావభావాలు గురుంచి కొత్తగా చెప్పాల్సిన పని లేదు అంత అందంగా ఉంది కాబట్టే ఈమెను బిగ్ బాస్ 3 లో సెలెక్ట్ చేశారు మొన్నటి వరకు బాగా ఆడిన ఆమె కొన్ని తప్పిదాల వల్ల ఎలిమినేషన్ అయి బయటకు వెళ్లిన తర్వాత ఆమె చాలా ఎమోషన్ అయిపోయిందంట.


 తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.ఈ ధన్‌తేరాస్‌ వేడుకల్లో తన తల్లిని మిస్ అవుతున్నానని ఎమోషనన్‌ అవుతూ ఓ పిక్‌ను పోస్ట్ చేసింది.బిగ్ బాస్
హౌజ్ నుండి మూడు వారాల ముందే ఎలిమినేట్ అయిన పునర్నవి ప్రస్తుతం మళ్ళీ సినిమా ప్రయత్నాల్లో ఉంటూ విశ్రాంతి పొందుతూ ఉన్న ఈమె తన సక్సెస్‌ను అనుభవిస్తూ అప్పట్లో వచ్చిన  రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా క్యూట్ క్యూట్‌గా నటిస్తూ యాక్టింగ్ లో వీర విహంగం చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఆ తర్వాత ఆ మద్య ‘పిట్టగోడ’ అనే సినిమాలో హీరోయిన్‌గా కూడ యాక్ట్ చేసి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.

తాజాగా లో ఓ కంటెస్టెంట్‌‌గా పాల్గొన్న విషయం కూడా తెలిసిందే. కాగా హౌజ్‌లో ఉన్నంత కాలం లేడీ మోనార్క్‌గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ. మరో ఇంటి సభ్యుడు రాహుల్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతూ.. బిగ్ బాస్ రేటింగ్ ని అమాంతం పెంచేసింది.  ప్రేమ పావురాలుగా మంచి పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరు చాలా జోష్ గా ఉన్నారు.అది అలా ఉంటే తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్ట్ చేసింది.


ధన్‌తేరాస్‌ను సెలెబ్రేట్ చేస్తూ ఉన్న ట్టు ఈ వేడుకలో అమ్మను చాలా మిస్ అయినట్టు ఆమె పేర్కొంది. అమ్మకు గుర్తుగా ఈ రోజు అమ్మ చీర ధరించి ఈ ధన్‌తేరాస్‌ను సెలెబ్రేట్ చేసుకుంటున్నానని చాలా బాధాకరం గా పోస్ట్ పెట్టింది.  కాగా పునర్నవి ప్రస్తుతం 'సైకిల్', 'చిన్న విరామం' సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు పునర్నవి అర్జున్‌రెడ్డి డైరెక్టర్‌ సందీప్ వంగా దర్శకత్వంలో ఓ అవకాశం కూడా వచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు.అమ్మంటే పునర్నవికి ఎంతిష్టమో చూసారా పాపం కద.....!


మరింత సమాచారం తెలుసుకోండి: