అదేంటంటే.. ఈరోజు సాయింత్రం 5 గంటలకు
దర్బార్ మోషన్
పోస్టర్ ను
మహేష్ బాబు రిలీజ్ చెయ్యబోతున్నాడు. ఇంకా విషయానికి వస్తే..
రజినీకాంత్ కొత్త
సినిమా దర్బార్ షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి కేవలం పోస్టర్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి.
అయితే అన్ని
పోస్టర్ లు ఆయా ఇండస్ట్రీలకు సంబంధించి సూపర్ స్టార్స్ రిలీజ్ చేస్తుండటంతో ఇప్పుడు తెలుగులో కూడా
కమల్ హాసన్ కాకుండా
మహేష్ బాబు మోషన్
పోస్టర్ విడుదల చేయనున్నారని లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్
పండుగ చేసుకుంటున్నారు. కాగా
రజినీకాంత్ దర్బార్ వచ్చే ఏడాది 12వ తేదీన విడుదల కానుంది.