టాలీవుడ్ లో ఈ మద్య బాలీవుడ్ భామలు తమ అందాల ఆరబోతతో కుర్రాళ్ల మనసు దోచేస్తున్నారు. ఈ మేరకు అందాల ఆరబోతే ప్రధాన అస్త్రంగా ఎర వేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం వారికే తెలియకుండా కొన్ని పిక్స్ వైరల్ అవుతుంటాయి. భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబుకు జోడీగా నటించింది ఈ ముద్దుగుమ్మ వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా నటించింది. ఈ మద్య చాలా మంది హీరోయిన్లు సినిమాల్లో కన్నా తమ ప్రత్యేక ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. హీరోయిన్స్‌ అందాలకు తగ్గట్టుగానే కెమెరా కళ్ళు కూడా ఎప్పుడూ వారివైపే ఉంటున్నాయి.

 

అందాల భామలను వెంటాడి మరీ కెమెరా బటన్‌ని క్లిక్ అనిపిస్తున్నాయి. సాధారణంగా  ఏ మ్యాగజైన్ కవర్ ఫోటో మీద మెరవడానికి హాటెస్ట్ ఫోటో షూట్స్ ఎంతో ప్రత్యేకంగా నిలుస్తాయి.  అందాలు ఆరబొయ్యడానికి రెడీ అయిన ఏ భామానైనా… హాట్ హాట్ ఫొటోస్ తో తన మ్యాగజిన్ కవర్ పేజీ మీద వేసుకోవడానికి బోలెడన్నిమ్యాగజైన్స్ రెడీగా ఉంటాయి.  ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ కూడా మ్యాగజైన్స్ మీద మెరుస్తారు. ఇక బాలీవుడ్ లో తెగ బిజీ అయినా కియారా అద్వానీ వోగ్ ఇండియా మ్యాగజైన్ కోసం ఇచ్చిన కిర్రాక్ హాటెస్ట్ ఫోజ్ నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

 

నాలుగైదు సినిమాల్తో మంచి క్రేజ్ తెచ్చుకున్న కియారా ని తమ మ్యాగజైన్ కవర్ పేజెస్ కోసం చాలా మంది సంప్రదిస్తున్నారు. తాజాగా కియారా అద్వానీ వోగ్ ఇండియా మ్యాగజైన్ కోసం ఓ హాటెస్ట్ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ కావడం చకచకా జరిగిపోయాయి. ఈ ఫొటోల్లో ఫైరింగ్ బ్యూటీ అందాలు బాగా ఫోకస్ అవుతుండటంతో తెగ షేర్ చేసుకుంటున్నారు నెటిజన్లు.  తాజాగా రకుల్ ప్రీత్ FHM కోసం ఇచ్చిన హాటెస్ట్ ఫోజ్ ఒక ఎత్తైతే.. బాలీవుడ్ లో తెగ బిజీ అయినా కియారా అద్వానీ వోగ్ ఇండియా మ్యాగజైన్ కోసం ఇచ్చిన కిర్రాక్ హాటెస్ట్ ఫోజ్ మరో ఎత్తు అంటున్నారు నెటిజన్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: