ప్రస్తుతం సినిమా హీరోయిన్ కంటే బాగా క్రేజ్ ఉన్న వాళ్ళు బుల్లితెర యాంకర్స్. హీరోయిన్ అయినా ఒక్క సినిమాతో ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు. ఆ సినిమా థియోటర్స్ లో సందడి చేసినన్ని రోజులే జనాలు చూస్తారు గుర్తు పెట్టుకుంటారు. కానీ బుల్లి తెర యాంకర్స్ ని మాత్రం ప్రతీ రోజూ చూస్తూ బాగా అభిమానిస్తారు. అందుకే ఇప్పుడు హీరోయిన్స్ కంటే కూడా బుల్లితెర మీద కనిపించే యాంకర్స్ కే బాగా నేం ఫేం ఉంది. కొంతమంది ఇలా బుల్లితెర మీద సందడి చేస్తూనే సినిమాలలోను సందడి చేస్తున్నారు. వీళ్ళలో ముఖ్యంగా అనసూయ, రష్మీ గౌతం సినిమాలలో బాగా పాపులర్ అయ్యారు.

 

ఇక అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయితే రష్మీ మాత్రం హీరోయిన్ గా సినిమాలు చేసింది. ఇంకా హీరోయిన్ గా సెటిల్ అవ్వాల్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయినా బుల్లితెరమీద బాగా షోస్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇప్పుడు వీళ్ళ రెమ్యూనరేషన్ కూడా హీరోయిన్ రేంజ్ లో ఉంది. ఎపిసోడ్ లెక్కన చూసుకున్నా కూడా నెలకి వచ్చే ఆదాయం హీరోయిన్ ఒక సినిమా ఆదాయం కంటే మించిపోతుంది.

 

అయితే ఇప్పుడు బుల్లితెర మీద బాగా సందడి చేస్తున్న ఒక ప్రముఖ యాంకర్ కెరీర్ ప్రారంభంలో కొన్ని నీచమైన పనులు చేసిందట. కేవలం 5000 రూపాయల కోసం పాడు పనులు చేసిన ఆ యాంకర్ ఇప్పుడు ఫేమస్ యాంకర్ గా బుల్లితెర మీద సందడి చేస్తోంది. బాగా సంపాదిస్తోంది. అప్పుడప్పుడు సినిమాలలోను మెరుస్తున్న ఆ యాంకర్ ఆ మధ్య కొంత గ్యాప్ కూడా తీసుకుంది. అయితే మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి ప్రముఖ ఛానల్స్ లో షోస్ చేస్తోంది. తన చలాకితనానికి సినిమా ఆడియో ఈవెంట్స్ కూడా కట్టబెడుతున్నారు. కానీ ఈ మధ్య ఆ యాంకర్ హవా తగ్గింది. ఒకటి అరా షోస్ ఎప్పుడో ఒకసారి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: