టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున గుర్తు వచ్చేది అనుష్క తన నటన ,అందంతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని కట్టిపడిసేంది. ముఖ్యముగా చెప్పాలి అంటే ప్రభాస్,అనుష్క జోడికి టాలీవుడ్ ఫిదా అయింది.వీరు ఇద్దరు నటించిన సినిమాలు కూడా బంపర్ హిట్ అయ్యాయి..వీళ్ళు రీల్ జంటల ఆ లేదా రియల్ జంటల ఆ అనుమానం వస్తుంది.అంత బావుంటది వీళ్ళ జోడి.ప్రభాస్ ,అనుష్క తొలిసారి బిల్లా అనే సినిమాలో కలిసి నటించారు.అందులో వీరి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది.

 

తర్వాత మిర్చి సినిమాలో కలిసి నటించారు.ఈ సినిమాలో అనుష్క ,ప్రభాస్ మధ్య వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరించాయి.ఇంకా అంతే ప్రభాస్ తో వరుసగా రెండు సినిమాలు చేసేసరికి వీరి ఇద్దరి మధ్య ఏదో ఉంది అని గాసిప్స్ మొదలయ్యాయి.సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొట్టాయి .దీనిపై అనుష్క ఎన్నో సార్లు వివరణ ఇచ్చింది.మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పిన ఈ రూమర్స్  కి మాత్రం తెరపడలేదు.అయినా అనుష్క వీటి గురించి ఎక్కవ పట్టించుకోలేదు అనే చెప్పాలి .

 

అనుష్క ,ప్రభాస్ ముచ్చట గ మూడో చిత్రం లో నటించారు ,అదే బాహుబలి చిత్రం.ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెల్సిన విషయమే.దీనితో సోషల్ మీడియాలో ఇంకా ఎక్కవ గాసిప్స్ ఎక్కువ అయ్యాయి ,త్వరలో వీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అని ,ఒకరికి  ఒకరు అంటే చాల ఇష్టం అని ,వీళ్ళ  పెళ్ళికి కృషంరాజు ఓకే చేసారు అని టాలీవుడ్ లో చర్చలు జరిగాయి.దీనిపై అనుష్క గని ప్రభాస్ గాని సరైన సమాధానం ఇవ్వలేదు.దీనితో ఈ రూమర్స్ తో తెగ హడావిడి చేస్తున్నారు.వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏమో గాని సోషల్ మీడియా త్వరలో అనుష్క ,ప్రభాస్ పెళ్లి చేసేలా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: