నటి ఆండ్రియా తన తాజా హర్రర్ చిత్రాన్ని విడుదల చేసింది. కరోనా మహమ్మారి మరియు ఆమె కి మధ్యలో ఈ వీడీయో చిత్రీకరించబడింది.  ప్రజలు ఇంట్లో ఉండాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్న ప్రముఖుల బృందంలో తో కలసి ఆండ్రియా ఈ వీడియో చేసింది.లాక్డౌన్ అనే వీడియో ఆండ్రియా పియానోలో బీతొవెన్ యొక్క ''ఫుర్  ఎలిస్'' ను ప్లే చేయడంతో ప్రారంభమవుతుంది. కరోనావైరస్ గురించి వార్తలు టెలివిజన్‌లోవస్తున్నప్పుడు ఆమె తృణధాన్యాలు తింటూ కనిపిస్తుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు అయినట్లు మేము చూపించాము, ఇంకా గదులు చీకటిగా ఉన్నట్లు, రాత్రి ని దీపాలతో మాత్రమే చుపించాము, వింత మానసిక స్థితిని ఏర్పరచాము.ఒకరి పుట్టినరోజు వేడుకలో పాల్గొనడానికి ఆమె స్నేహితుడి నుండి ఆహ్వానం అందుకుంటుంది.

 

ఆమె మొదట సంకోచించగా, ఆమె ఎలాగైనా వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఆమె బయలుదేరడానికి సిద్ధమవుతున్నప్పుడు ఇంట్లోని లైట్లు ఆరిపోయినట్లు వెలుగుతూ ఆరిపోతుంటాయి, రోలింగ్ కుర్చీ స్వయంగా కదులుతుంది, మరియు భయానక శబ్దాలు వినిపిస్తాయి - భయానక చిత్రంలో కనిపించే అన్ని ట్రోప్స.. అయినప్పటికీ, ఆమె ఇంటిలోని భయానక పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూఉంటుంది ,ఈ వీడియోను  ఆండ్రియా తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేసింది. తమిళ నాడు ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్ళలో లాక్ డౌన్ సమస్య ఒకటి. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించేలా చేయడం. తమిళ నాడులోని కొంతమంది ఫన్నీ వీడియోస్ తో ముందుకొచ్చారు.

 

 

 

ఆ వీడియోస్ సారాంశం "ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి”.ఆండ్రియా చిత్రాన్ని ఆర్ట్‌వెంచర్ ఫిల్మ్స్ నిర్మించింది. దర్శకుడు కలైవన్నర్ కన్నదాసన్ కుమారుడు నటుడు ఆధవ్ కన్నదాసన్ ఈ చిన్న వీడియోను సినిమాటోగ్రఫీతో నితిన్ రామ్ దర్శకత్వం వహించాడు. దీనిని కార్తీక్ ఎడిట్ చేశారు మరియు సౌండ్ ఎఫెక్ట్స్ శివ చేత ఇవ్వబద్దింది. ఈ వీడియోను ఆండ్రియా పొరుగు నితిన్ రామ్ చిత్రీకరించారు మరియు వీడియో కాల్స్ ద్వారా ఆధవ్ దర్శకత్వం వహించారు. ఎడిటింగ్ మరియు సౌండ్ ఎఫెక్ట్స్ రిమోట్‌గా జరిగాయి. ఈ చిత్రాన్ని మూడు గంటల్లో చిత్రీకరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: