టాలీవుడ్ లో చిరంజీవి సినిమాలకు ఉండే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు అనగానే అభిమానులకు ఒకరకంగా పిచ్చి ఉంటుంది అనేది వాస్తవం. ఆయన సినిమాలు ఆయన నటన అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి అనేది వాస్తవం. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు జనాలకు ఒకరకంగా పండగ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ సినిమా చేసినా సరే దానికి కచ్చితంగా ఒక రేంజ్ అనేది ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. 

 

ఇక ఆయన  సినిమాల్లో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటాయి అనే చెప్పాలి. ఆయన హీరోగా నటించిన ఇంద్ర సినిమా ఏ రేంజ్ లో హిట్ అయింది అనే విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఉండే సన్నివేశాలు ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ఈ సినిమాలో ఉన్న ఒక డైలాగ్ కి ఇప్పటికి కూడా ఆదరణ ఉంది అనేది వాస్తవం. చిరంజీవి ఒక సన్నివేశంలో విలన్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు విలన్ తన కొడుకుని చంపుకున్న సంఘటన గురించి చిరంజీవి చెప్పే మాటలు అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. 

 

అదే విధంగా ఆ సీన్ లో ఉన్న వీర శంకర్ రెడ్డి మొక్కే కదా ఆని పీకేస్తే పీక కోస్తా అని ఆయన చెప్పిన డైలాగ్ కి కూడా మంచి స్పందన వచ్చింది. అదే విధంగా ఆ సినిమాలో వర్షం కోసం యాగం చేసే సమయంలో ఉండే ఫైట్ ఒక సంచలనం అనే చెప్పాలి. ఇక విలన్ కుమార్తె గా నటించిన ఆర్తి అగర్వాల్ చిరంజీవి ఇంటికి వచ్చి వివాహం చేసుకుందామని అడిగే సీన్ కి కూడా చాల మంచి స్పందన వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: