టాలీవుడ్ లో కొందరి గురించి ప్రత్యేకంగా చెప్పవచ్చు. వారు వారి సినిమాలు వారు చేసే కామెంట్స్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఇక వారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వారికి ప్రధానంగా మీడియా ఇచ్చే ఎక్కడ లేని ప్రాధాన్యత గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది అనే చెప్పాలి. మన తెలుగు లో దాదాపుగా అగ్ర హీరోలు చాలా మంది కొందరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారు సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ ప్రకటన చేస్తారా అని మీడియా కూడా ఎదురు చూస్తుంది. 

 

అందులో ప్రధానంగా చెప్పుకునే వ్యక్తి రాజమౌళి. ఆయన మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి. ఆయన ప్రతీ విషయం కూడా సోషల్ మీడియాలో చెప్ప్పే ప్రయత్నం చేస్తారు. లాక్ డౌన్ లో కూడా ఆయన జనాలకు ఎక్కడ లేని వినోదం సోషల్ మీడియాలో కొన్ని ప్రకటన ల ద్వారా అందించారు అనే చెప్పాలి. ఆయన మహేష్ బాబు తో సినిమా చేసే విషయం కూడా ఇలాగే బయటకు వచ్చింది అని చెప్పవచ్చు. ఆయనకు ఎక్కడ లేని విధంగా ప్రాధాన్యత అనేది ఉంది. స్టార్ హీరోలు సైతం ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటారు అంటే ఆయాన్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

 

ఇప్పుడు ఆయన ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత ఆయన మహేష్ బాబు తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ లో టాక్. ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఏ సినిమా చేస్తారు అనే దానిపై కూడా చర్చలు నడుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: