టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా తమిళం లో అయినా కన్నడం లో అయినా సరే కేజిఎఫ్ సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది. ఈ సినిమా వసూళ్లు కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి అనే చెప్పాలి. ఇక ఈ సినిమా రెండో భాగం కోసం టాలీవుడ్ లో చాలా వరకు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి చాలా మందికి ఉంది. ఇక ఈ సినిమా హక్కుల కోసం టాలీవుడ్ లో చాలా వరకు ఎదురు చూస్తున్నారు నిర్మాతలు అని అంటున్నారు. ఈ సినిమా హక్కుల కోసం మన తెలుగు లో నిర్మాతలే కాదు  హీరోలు కూడా ఎదురు చూస్తున్నారు అని అంటున్నారు. 

 

అవును ఇప్పుడు ఈ సినిమా హక్కుల కోసం ఇప్పుడు రామ్ చరణ్ ప్రభాస్ కూడా ఎదురు చూస్తున్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ సినిమా హక్కులను ఇప్పుడు కొనడానికి గానూ ఇద్దరూ కూడా  యష్ తో పాటుగా నిర్మాతతో మాట్లాడారు అని అంటున్నారు. ఇక ఈ సినిమాను ఇద్దరూ కలిసి కొనే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. ఈ సినిమా హక్కుల కోసం   ప్రశాంత్ నీల్ తో మాట్లాడారు అని కూడా అంటున్నారు. అయితే నిర్మాతలు మాత్రం ఈ సినిమాను అంత ఫాస్ట్ గా ఇవ్వడం మంచిది కాదు అనే నిర్ణయానికి వచ్చారు అని అంటున్నారు. 

 

అవును ఈ సినిమా హక్కులను అంత ఫాస్ట్ గా వద్దు అని కాస్త ఆగితే మంచిది అనే నిర్ణయానికి వచ్చారు అని సమాచారం. ఈ సినిమా హక్కులు ఇప్పుడు టాలీవుడ్ లో చాలా వరకు కూడా ఒక స్టార్ నిర్మాత  దక్కించుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి రెండో భాగం ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి ఇక.

మరింత సమాచారం తెలుసుకోండి: