అభిమానుల మధ్యలో షడన్గా కనిపించి కరీనాకపూర్,అజయ్దేవగన్ ఇద్దరూ మూబ్ డ్యాన్స్ చేశారు. దీంతో ఒక్కసారిగా క్రౌడ్ పెరిగి, అక్కడి వాతావరణం కొంచెం అల్లరిగా మారింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆ గుంపును చెదరగొట్టారు. కొంత సమయం తరువాత కరీనా,అజయ్దేవగన్లు మళ్ళీ డ్యాన్స్ చేశారు. ఆ విధంగా మూబ్ డ్యాన్స్ని ఫినిష్ చేసుకొని ఇండియాకు వస్తుండగా కరీనాకు మెసేజ్ వచ్చింది. దుబాయ్ షేక్ ముందు డ్యాన్స్ చేయాలని. ఈ తరహా డిమాండ్స్ బాలీవుడ్ హీరోయిన్స్కు తరుచూ వస్తూనే ఉంటాయి. కానీ కరీనా అంగీకరించకపోవడంతో ఆ ప్రొగ్రామ్ క్యాన్సిల్ అయింది.
అభిమానుల మధ్యలో షడన్గా కనిపించి కరీనాకపూర్,అజయ్దేవగన్ ఇద్దరూ మూబ్ డ్యాన్స్ చేశారు. దీంతో ఒక్కసారిగా క్రౌడ్ పెరిగి, అక్కడి వాతావరణం కొంచెం అల్లరిగా మారింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆ గుంపును చెదరగొట్టారు. కొంత సమయం తరువాత కరీనా,అజయ్దేవగన్లు మళ్ళీ డ్యాన్స్ చేశారు. ఆ విధంగా మూబ్ డ్యాన్స్ని ఫినిష్ చేసుకొని ఇండియాకు వస్తుండగా కరీనాకు మెసేజ్ వచ్చింది. దుబాయ్ షేక్ ముందు డ్యాన్స్ చేయాలని. ఈ తరహా డిమాండ్స్ బాలీవుడ్ హీరోయిన్స్కు తరుచూ వస్తూనే ఉంటాయి. కానీ కరీనా అంగీకరించకపోవడంతో ఆ ప్రొగ్రామ్ క్యాన్సిల్ అయింది.