ఈ సినిమా ఫస్ట్లుక్, టీజర్లు విడుదల య్యాయి.సంజయ్ కెరీర్, జీవితానికి సంబంధించిన పలు అంశాలను ఇందు లో ప్రస్తావిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానుల అంచనాలను మరింతగా పెంచేస్తోంది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సంజు’ జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రణబీర్కపూర్, సంజయ్ దత్ పాత్రలో నటించిన ఈ సినిమాలో మనీషా కొయిరాలా, సోనమ్ కపూర్, పరేష్ రావల్, అనుష్క శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేసింది. 'సంజు'కి రాజ్కుమార్ హిరాణీ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్లో రణ్బీర్ ..సంజయ్లుక్లో అదిరిపోయాడు. డ్రగ్స్, బాంబ్ పేలుళ్లు అన్ని అంశాలను ఈ ట్రైలర్లో ప్రస్తావించారు.