ఆ మద్య త్రివిక్రమ్-పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’మూవీలో తన అందాల ఆరబోతతో కుర్రాళ్ల మనసు దోచిన మత్తుకళ్ల సుందరి అనూ ఇమాన్యుల్. స్వప్న సంచారి అనే మళయాళ మూవీ ద్వారా బలనటిగా పరిచమైనది యక్షన్ హీరొ బిజు తో మళయాళ మూవీ ద్వారా హీరోయిన్ గా మారింది.  తర్వాత తెలుగు లో మజ్ను, కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త,ఆక్సీజన్,అజ్ఞాతవాసి,నాపేరు సూర్య,శైలజారెడ్డి అల్లుడు సినిమాల్లో నటించింది. 


తెలుగు లో ఇన్ని సినిమాల్లో నటించినా  అనూ ఇమాన్యుల్ పెద్దగా గుర్తింపు మాత్రం రావడం లేదు. కెరీర్ మొదట్లో మాములు సినిమాలే చేసినా ఒక దశ లో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ల తో పని చేసే సరికి మెగా హీరోయిన్ అనే టాగ్ ని కూడా ఈ భామ కి ఇచ్చేసారు. కాకపోతే ఈ మూవీస్ డిజాస్టర్స్ కావడంతో అను ఇమ్మానుయేల్ కెరీర్ ఇప్పుడు డైలమా లో పడింది. గతంతో తనతో కొంత మంది  నిర్మాతలు, హీరోలు పనిచేస్తామని చెప్పినా..ఇప్పుడు మాత్రం ముఖం చాటేస్తున్నారట.  


ఐరన్ లెగ్ అని కామెంట్స్ చేస్తూ అనుని దూరం పెడుతున్నారని తెలుస్తోంది. బన్నీ మూవీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదట ఈ హీరోయిన్ కి ప్రస్తుతం తను చేసే సినిమాలో అవకాశం ఇవ్వాలని అనుకున్నాడట..కానీ చివరి మూవ్ మెంట్ లో పూజా హేగ్డే ఆ అవకాశం తన్నుకు పోయింది. ప్రస్తుతం అను మళ్ళీ అవకాశాల కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: