ఈ రోజు తెల్లవారు జామున రంగారెడ్ది జిల్లా అల్కపూరి టౌన్ షిప్ దగ్గర TS09EX1100 గల వైట్ వోల్వో కారు ప్రమాదనికి గురైంది. ఈ కారు లీడ్ ఇండియ పేరు తో రిజిస్ట్రేషన్ అయ్యింది. కారు ప్రమాదం తరువత కారును సంఘటన స్థలంలో విడిచి వెల్లిపోయారు .సంఘటన స్థలంలో ఉన్న స్థానికులు ఆ కారులో టాలీవుడ్ హీరోని తరుణ్ తము చూశామని చెబుతున్నారు. హీరో తరుణ్ తల్లి రోజా రమణి మాత్రం తన కోడుకు ఇంట్లో నే ఇన్నడని బయటకు వెళ్లలేదని ఆమె క్లారిటి ఇచ్చారు.
నార్సింగ్ పోలీసులు కూడా తరుణ్ కారులో లేడని. కానీ ప్రమాద సమయంలో ఇద్దరు కారులో ఇన్నారని చెబుతున్నారు. హీరో తరుణ్ ఈ విషయంపై క్లారిటి  ఇచ్చరు.  నేను ఆ కారులో లేను.నాకు ఏలాంటి యక్సిడెంట్ జరగలేదు .నేను చాలా ఆరోగ్యంగా వున్నని చెప్పారు. నిన్న షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చాను అని చెప్పారు. తన సన్నిహితులు మరియు  అభిమానులు కంగారుపడ వద్దని చెప్పారు. తనకు ఉదయం నుండి అందరు కాల్స్ చేస్తున్నరని, ఈ న్యూస్ అన్ని టీవీ ఛానల్స్ లో వస్తుందని అయన చెప్పారు. అందులో వోల్వో కారు అని చూపిస్తున్నారు తనకు వోల్వో కారు లేదని. జాగ్వర్, మరియు స్కోడా కార్లు ఉన్నాయని చెప్పారు. ఛానల్స్ వాళ్ళు ఒక్కసారి కనుక్కొని ఇలాంటీ వార్తలు ప్రసారం చేయలని ఛానల్స్ నిర్వహకులను  కోరారు.
తరుణ బాల నటుడిగా బాలకృష్ణ నటించి ఆదిత్య 369 సినిమాతొ తెలుగు తెరకు పరిచాయం అయ్యారు. తరువాత ఆయన హీరో గా నటించిన నువ్వేకావలి సినిమా ఘన విజయం సాధించింది. తెలుగు ఇండస్ట్రిలో లవర్ బాయ్ గ చాలా సినిమలు చేసి తెలుగు యువతులకు కలల రాకుమారుడు అయ్యాడు. ఇదంతా గతం, పది సంవత్సరలుగా సరియైన విజయం లేదు. ఆయన చేసిన ప్రతీ సినిమా ఘోరంగ పరాజయం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: