అబుదాబీలో హిందువులు ఆలయ శంకుస్థాపనకి ప్రధాని మోడీ హాజరవుతారని అందరు అనుకున్నారు అయితే ఇప్పుడు మోడీ వెళ్తారా లేదా అనే సందిగ్ధత కొనసాగుతోంది... యూఏఈ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 11న దుబాయిలో జరిగే ప్రవాసీయుల సమావేశానికి హాజరు అవనున్నారు..

 Image result for abu dhabi modi temple

అయితే ఈ క్రమంలోనే అబుదాబీలో జరిగే ఈ కార్యక్రమానికి లైవ్ స్ట్రీమ్ ద్వారా చూస్తారని తెలుస్తోంది..అయితే..అక్కడి ప్రవాసుల కార్యక్రమానికి మోడీ హాజరావుతారని..అక్కడ ఆలయ నిర్మాణానికి భూమి పూజలో పాల్గొంటారని అనధికార వర్గాలు చెబుతున్నాయి.

 Image result for abu dhabi modi temple swaminarayan

ఇదిలా ఉంటే గుజరాత్ కి చెందిన స్వామి నారాయణ్ సంస్థ ఇప్పటికే ధార్మిక కేంద్రాన్ని అక్కడ నిరహిస్తోంది..ఆలయ అబుధాబీలో గుజరాత్‌కు చెందిన స్వామి నారాయణ్‌ సంస్థ ఇప్పటికే ధార్మిక కేంద్రాన్ని నిర్వహిస్తుండగా, ఓ ఆలయాన్ని నిర్మించాలని కొంత కాలంగా ప్రయత్నిస్తోంది.అయితే ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రధాఐ యువరాజు రాజు షేక్‌ మహ్మద్‌బిన్‌ జాయద్‌ ఆలయానికి స్థలం కేటాయించేందుకు అంగీకరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: