భారత సంతతికి చెందినా ఓ
ఎన్నారై తన మాజీ భార్యని అత్యంత కిరాతకంగా చంపేశాడు..ఎలా చంపాడో తెలుసుకుంటే ఒళ్ళు
జలజరిస్తుంది..అసలు ఎలా ఆ పని చేయగలిగాడో అని సందేహిస్తారు..అసలు ఎందుకు తన భార్యని
చంపాల్సి వచ్చిందో వివరంగా చెప్పారు..చివరకి జైలు పాలయ్యాడు..వివరాలలోకి వెళ్తే..
అశ్విన్ దౌడియా కి సుమారు 51 సంవత్సరాలు..తన భార్య పేరు కిరణ్ దౌడియా..అయితే వీరు ఇద్దరు..సుమారు నాలుగేళ్ళ క్రితమే విడాకులు తీసుకున్నారు..అయితే వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు..విడాకులు తీసుకున్నా సరే ఇద్దరు లీచెస్టర్లోని ఇంట్లోనే విడివిడిగా ఉంటున్నారు..అయితే 2017లో కిరణ్ దౌడియా.. ఆన్లైన్ డేటింగ్ సైట్లో వివరాలను పొందుపర్చారు.అయితే ఈ విషయంలో అశ్విన్ - కిరణ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పట్టలేని కోపం తెచ్చుకున్న అశ్విన్ చేత్తో కిరణ్ గొంతును గట్టిగా పట్టుకుని మెడను విరిచేశారు.
ఆ సమయంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విదిచేసింది..అయితే పోలీసుల నుంచీ తప్పించుకోవడం కోసం ఆమె మృతదేహాన్ని.. ముక్కలుగా నరికిన అశ్విన్ సూట్కేసులో పెట్టి లోయలో పడేశారుఏమి తెలియని వాడిలా పోలీసులకి ఫిర్యాదు చేశాడు..అయితే సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా తన భర్తే చంపాడనే విషయం తెలుసుకుని విచారించిన పోలీసులకి అసలు విషయం చెప్పాడు అయితే..తన భార్యని కావాలని చంపలేదని తెలిపారు..దాంతో శుక్రవారం లండన్ కోర్టు 18 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.